News
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 100 దాటినట్లు అధికారులు ధృవీకరించారు..
ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఘజియాబాద్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం ...
ఎడ్జ్బాస్టన్లో భారత్ చేతిలో 336 పరుగుల తేడాతో ఎదురైన పరాజయం తర్వాత ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. మూడో టెస్టులో ...
ఇప్పటి డిజిటల్ యుగంలో, ప్రతి ఒక్కరికీ ఒక ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. "నా ఉద్యోగం భవిష్యత్తులో AI వల్ల మాయం అయిపోతుందా?"..
పాకిస్తాన్కు వరుస షాక్లు ఎదురు అవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి పాక్లో కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు పంజాబ్, ...
ఇటీవల అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. అమెరికా నుంచి చైనా వెళ్లాల్సిన ...
పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు పెరిగాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి ...
మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ ...
దోస్త్ (DOST) - 2025 ద్వారా ఇప్పటి వరకు 1.43 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందారు. తెలంగాణ రాష్ట్రంలోని ...
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తాజాగా భక్తుల అభిప్రాయాలను సేకరిస్తూ సేవల స్థాయిని మెరుగుపరచేందుకు నూతన చర్యలు తీసుకుంటోంది.
బ్రెజిల్ వంటి లాటిన్ అమెరికన్ దేశంతో భారతదేశం వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించడంలో ప్రధాని మోదీ పాత్ర కీలకంగా మారుతోంది ...
ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన నేతగా ఆయనకు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన జయంతిని ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results